శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన
కరోనా వైరస్  తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవాస్థానం ( టీటీడీ ) చైర్మన్‌  వైవీ సుబ్బారెడ్డి  ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున భక్తుల కోసం వేద పారాయణం లైవ్‌ టెలికాస్ట్‌ చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివ…
ఆ జిల్లాకు ప్రత్యేక అధికారి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
కరోనా వైరస్  వంటి విపత్తులను ఎదుర్కోవడానికి వైద్య, ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. కోవిడ్- 19 నిరోధక చర్యలపై సీఎం జగన్ శని…
దిల్లీ ప్రార్థనలపై విజయశాంతి కామెంట్స్.. అతనికి మాత్రం సూటి ప్రశ్న
జమాత్ ప్రార్థనల వల్ల పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులపై టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్, సినీ నటి  విజయశాంతి  స్పందించారు. జమాత్ ప్రార్థనల గురించి ప్రస్తుతం భిన్న వర్గాల్లో నెలకొన్న అభిప్రాయాల నేపథ్యంలో విజయశాంతి ఫేస్ బుక్, ట్విటర్ వేదికగా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరు…
ప్రజల ప్రాణాలే ముందు తర్వాతే వారి జీవనోపాధిని కాపాడండి: డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్
ప్రజల ప్రాణాలే ముందు తర్వాతే వారి జీవనోపాధిని కాపాడండి: డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఎఫ్ కరోనా వైరస్  కేవలం ప్రజల ఆరోగ్యంపైనే కాదు, వారి జీవన ప్రమాణాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ద్రవనిధి సంస్థ (ఐఎంఎఫ్) అధినేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వల్ల ఉత…
గుడ్ న్యూస్.. ఉబెర్ ఉచిత క్యాబ్ సర్వీసులు.. వారికి మాత్రమే!
ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తాజాగా శుభవార్త అందించింది. ఉచిత సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు విశేష సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే ఉచిత క్యాబ్ సేవల లభిస్తాయి. పలు మెట్రో నగరాల్లో ఈ ఉచిత సర్వీసులు…
కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: వరంగల్ జిల్లాలో నలుగురు డాక్టర్లకు కరోనా లక్షణాలు
⍟  ఏప్రిల్ చివరినాటికి భారత్‌లో  కరోనా వైరస్  కేసులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ వ్యాఖ్యానించింది. మనకి మరో నెల సమయం ఉందని, ఏప్రిల్‌ చివరి లేదా మే తొలి వారం నాటికి దేశంలో కరోనా కేసులు తీవ్రతరమయ్యే అవకాశం ఉందని, అయితే, పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే ఈ తీవ్రతను తగ్గించుకోవచ…